మెగాపవర్ స్టార్ రామ్చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం(మోహన్) ఈ చిత్రాన్ని నిర్మించారు.
'అజ్ఞాతవాసి' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూశారు. పవన్ అభిమానులు అయితే చెప్పక్కర్లేదు తన అభిమాన నటుడు చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం......